మిన్నికంటి గురునాథశర్మ
మిన్నికంటి గురునాథశర్మ గుంటూరు జిల్లాకు చెందిన పండితుడు. ఇతని తల్లిదండ్రులు వెంకట సుబ్బమాంబ, మిన్నికంటి వెంకట లక్ష్మణమంత్రి. శ్రీవత్స గోత్రుడు. ఇతడు ఏల్చూరు గ్రామంలో 1897, ఏప్రిల్ 10వ తేదీన జన్మించాడు. ఉభయ భాషా ప్రవీణుడు. వేదాంత పారీణుడు. తెనాలిలో విద్యాభ్యాసం చేశాడు. గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూలులో ప్రధాన ఆంధ్రపండితుడిగా పనిచేశాడు. ఇతడు పోతరాజు విశ్వనాథ కవితో కలిసి గురువిశ్వనాథకవులు పేరుతో జంటగా కవిత్వం చెప్పాడు. ఇతడు సాహిత్యంతో పాటు భక్తి, వేదాంత రచనలు మొత్తం 66కు పైగా రచించాడు. వాటిలో పద్య, గద్య, నాటక, హరికథ, విమర్శ, సుప్రభాత, ఆధ్యాత్మిక విచార, వ్రతకల్ప, అనువాద, పరిశోధక, వ్యాకరణ, వ్యాఖ్యాన గ్రంథాలు వున్నాయి.
రచనలు మార్చు
బిరుదులు మార్చు
- ఉభయ భాషాప్రవీణ
- వేదాంత పారీణ
- కవిశేఖర
- విద్యానాథ
- కవితామహేశ్వర
మరణం మార్చు
ఇతడు 1984, డిసెంబరు 10వ తేదీన మరణించాడు.
మూలాలు మార్చు
🔥 Top keywords: పవన్ కళ్యాణ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీప్రత్యేక:అన్వేషణకె.విజయానంద్తీన్మార్ మల్లన్నఈనాడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలురేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానరేంద్ర మోదీవై.యస్.భారతితెలుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునితీష్ కుమార్వాతావరణంనందమూరి తారక రామారావుకార్తెతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజనసేన పార్టీచిరంజీవిచిరాగ్ పాశ్వాన్వికీపీడియా:Contact usఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ప్రజా రాజ్యం పార్టీరాజ్యసభకింజరాపు రామ్మోహన నాయుడుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కంగనా రనౌత్రామాయణంలోక్సభ